కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు.. దీపావళి సందర్భంగా శుభవార్త అందజేసింది. ఉద్యోగులు, పెన్షనర్లకు 3 శాతం కరవు భత్యాన్ని(DA) పెంచుతూ మంత్రివర్గం(Cabinet)...
సొంత రాష్ట్రాలకు వెళ్లాలంటూ కేంద్ర శిక్షణ, సిబ్బంది వ్యవహారాల శాఖ(DoPT) ఇచ్చిన ఆదేశాల్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన IAS అధికారులకు అక్కడా...
పరస్పర గౌరవం నెలకొన్నప్పుడే రెండు దేశాల మధ్య సహకారం ఉంటుందని.. ఉగ్రవాదం, అతివాదం(Extremism), వేర్పాటువాదం(Separatism) అనే మూడు భూతాల్ని(Evils) విడిచిపెడితేనే భారత్-పాక్ మధ్య...
గత కొన్నేళ్లుగా జరుగుతున్న రైలు(Train) ప్రమాదాలు(Accidents) భయానకంగా తయారవుతున్నాయి. గత ఐదేళ్లలో 17 జోన్ల పరిధిలో 200 ఘటనల్లో 351 మంది ప్రాణాలు...
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీలకు ఎన్నికల(Election) షెడ్యూల్ విడుదలైంది. మహారాష్ట్రలో 288 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుండగా.. జార్ఖండ్ లో 81 స్థానాలకు...
పేదలకు అందించే ఇందిరమ్మ ఇళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు(Orders) జారీ చేసింది. లబ్ధిదారుల(Beneficiaries) ఎంపిక, నిర్మాణాలపై అవగాహన, సోషల్ ఆడిట్, అధికారులతో...
‘ఎవరితోనైనా చెలగాటమాడొచ్చు గానీ టీచర్లతో ఆడితే ఏం చేస్తారో తెలుసా.. ఈ విషయం రాజకీయ నాయకుల(Leaders)కు బాగా తెలుసు.. వాళ్లు ఏమీ అనరు.....
ప్రధాని మోదీ దుర్గాదేవికి సమర్పించిన బంగారు పూత(Plated With Gold)తో కూడిన వెండి కిరీటం చోరీకి గురైంది. బంగ్లాదేశ్ లోని జెషోరేశ్వరి ఆలయంలో...
ఆంధ్రప్రదేశ్ కేడర్ కు చెందిన తెలంగాణ IASలు APకి వెళ్లాల్సిందేనని కేంద్రం ఆదేశాలివ్వడంతో రాష్ట్రం నుంచి పలువురు IAS, IPSలు వెళ్లిపోవాల్సిన పరిస్థితి...
కౌంటింగ్(Counting) ప్రారంభం నుంచి చివరి వరకు ఉత్కంఠ రేపిన హరియాణా ఎన్నికల్లో BJP సంపూర్ణ మెజార్టీ సాధించింది. 90 స్థానాలకు గాను 46...