కేంద్రాన్ని కలవకుంటే అనుమతులు ఎలా వస్తాయని CM రేవంత్.. BRS నేతల్ని ప్రశ్నించారు. ఆయన ఇలా… ‘ఎర్రవల్లి ఫాంహౌజ్ కు వచ్చి కూర్చుంటం నేను, ఉత్తమ్ అన్న వంతుల వారీగా కలిసి.. అన్నీ మీరే ఇయ్యుండ్రి ఉన్నయ్ కదా.. బావబామ్మర్దులు అనుకుంటే రూ.50 వేల కోట్లు ఓ లెక్కన.. బాండ్స్ రాసిస్తం రాష్ట్ర ప్రభుత్వం నుంచి.. 10 పైసల మిత్తికి ఇయ్యుండ్రి.. ఏడ దాచుకుంటరు.. దాచిపెట్టుకుని టెన్షన్ తో బీపీ, షుగర్, లోబీపీ వస్తున్నయ్.. అడ్డగోలుగా సంపాదించింది ఎవడొచ్చి పట్టుకపోతడో అనే టెన్షన్ తో రోగాలు వస్తున్నయ్.. ఇలాంటి నీచమైన ప్రతిపక్ష నేతలుండటం దురదృష్టకరం..’ అన్నారు.