ప్రధాని మోదీ, విపక్ష నేత రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సమావేశంలో ఉన్నారు. ప్రధాన సమాచార...
భారత్ పై అమెరికా అధ్యక్షుడి రంగు మరోసారి బయటపడింది. పుతిన్ పర్యటించిన మూడ్రోజులకే బియ్యం పేరిట గొడవ మొదలైంది. భారత బియ్యం దిగుమతులు...
మహాలక్ష్మీ పథకంతో కుటుంబాల వాతావరణం మెరుగుపడిందని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బంధుత్వాలు పెరగడం, ఆలయాల సందర్శన, ఆస్పత్రుల్లో చికిత్సలు, విద్యా...
ప్రభుత్వ నిబంధనలు భారతీయ పౌరుల్ని ఇబ్బంది పెట్టడానికి కాదంటూ ప్రధాని మోదీ ఇండిగో(Indigo) సంస్థపై ఆగ్రహించారు. ‘నియమాలు, నిబంధనలు మంచివి.. వ్యవస్థను మెరుగుపర్చడానికే...
కశ్మీర్ సున్నిత ప్రాంతాల్లో సంచరిస్తున్న చైనా యువకుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నవంబరు 19న టూరిస్ట్ వీసాపై హు కంగ్టోయ్(29) ఢిల్లీ వచ్చాడు....
అదృశ్యమైన ఐదుగురు రోహింగ్యాల్ని గుర్తించాలన్న పిటిషన్ పై సుప్రీంకోర్టు మండిపడింది. ‘అక్రమ వలసదారులకు రెడ్ కార్పెట్ వేయాలా.. ఎవరైనా అక్రమంగా ప్రవేశిస్తే వారిని...
GST తగ్గింపుతో వినియోగం పెరుగుతుందని పరిశ్రమలు రెట్టింపు ఉత్పత్తి చేయడంతో ఆశించిన ఫలితాలు వచ్చాయి. ఆ ప్రభావం GDP వృద్ధిరేటును పెంచేలా చేసింది....
వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. నిన్న రూ.4,000 పెరిగితే, ఈరోజు మరో రూ.3,000 ఎగబాకింది. ప్రస్తుతం కిలోకు రూ.1,83,000 పలుకుతోంది. ఈనెల...
టాప్ కమాండర్లు మల్లోజుల, ఆశన్న లొంగుబాటు, హిడ్మా ఎన్ కౌంటర్ తో బలహీనమైన మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన చేసింది. జనవరి 1న...
తిరుమల తరహాలో AP రాజధాని అమరావతిలో రూ.260 కోట్లతో ఆలయం రూపుదిద్దుకుంటోంది. రెండున్నరేళ్లలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ పనులు పూర్తిచేయాలని TTDని ముఖ్యమంత్రి చంద్రబాబు...